ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక SC/ST ల్యాండ్ స్కాంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

national |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 01:41 PM

కర్ణాటక SC/ST ల్యాండ్ స్కాంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కర్ణాటక డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో మల్లికార్జున్ ఖర్గే కుటుంబం నడుపుతున్న ట్రస్ట్‌కు 5 ఎకరాల భూమిని కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం.నిబంధనలకు విరుద్ధంగా భూమిని కేటాయించారని తీవ్ర విమర్శలు చేసిన కర్ణాటక ప్రతిపక్షం.. SC/ST పౌర సౌకర్యాల కోసం రిజర్వ్ చేసిన భూమిని ఎలా కేటాయిస్తారని అడిగిన ప్రతిపక్ష నేతలు.స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు కోసమే ప్రభుత్వం భూమిని మా ట్రస్ట్‌కు కేటాయించిందని చెప్పిన మల్లిఖార్జున ఖర్గే కుమారుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com