ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసినా బండి రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 05:18 PM

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ కలల సహకారం నేడు కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతుందని ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలన్నిట్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కార దిశగా నాయకులు అధికారులు ప్రజలు మమేకమయ్యే వేదికలు ఈ గ్రామ సభలని బండి రామకృష్ణ RK అన్నారు .గ్రామాల్లో ఉన్న సమస్యలు గాని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావాన్ని బండి రామకృష్ణ RK వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెదయాదర సర్పంచ్ గల్లా తిమోతి, నెలకురు సర్పంచ్ బొమ్మసాని నరేష్, జనసేన పార్టీ మండల జిల్లా పట్టణ నాయకులు గడ్డంరాజు, జన్ను నాగరాజు,వాకాలరావు పినిశెట్టి వేణు వడ్డీ చిరంజీవి కొండా మేస్త్రి మోకా రవి, పామర్తి రాజేశ్, వీర మహిళలు హేమ శ్రీ, కుమారి, లక్ష్మణ, రమేష్ జనసేన పార్టీ డివిజన్ ఇన్చార్జులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు


...






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com