ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకరకాయతో పాటు పాలు, పెరుగు, మామిడి తింటే అనారోగ్యం: నిపుణులు

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 02:50 PM

కొన్ని రకాల ఆహార పదార్థాల కాంబినేషన్లు ఆరోగ్యానికి చేటు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాకర కాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినొద్దని సూచిస్తున్నారు. కాకరకాయ జ్యూస్ తాగిన తర్వాత లేదా కాకరకాయ కూర తిన్నాక పాలు, పెరుగు తీసుకోకూడదు. మామిడి పండ్లు కూడా తినకూడదు. కాకరకాయ, బెండకాయ కలిపి తింటే ఆరోగ్యానికి హానికరం. ఈ కాంబినేషన్ల వల్ల అజీర్ణంతో పాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com