ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రివర్యులు రామ్ మోహన్ నాయుడు కలసిన ఏపీ జూట్ అసోసియేషన్ ప్రతినిధుల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 12:56 PM

ఆంధ్ర ప్రదేశ్ జూట్ అసోసియేషన్ ప్రతినిధులతో ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు రామ్ మోహన్ నాయుడు గారిని కలిసి, రాష్ట్రంలో జూట్ పరిశ్రమలు ఎదుర్కుంటున్న తీవ్రమైన సమస్యలను తెలియజేసి, కేంద్రం చెయ్యగలిగిన సహాయ సహకారాలు గురించి వివరించటం జరిగింది. అతను సానుకూలంగా స్పందించి ఉత్తరాంధ్రలో పరిశ్రమలు బాగు కోసం తన బాధ్యతగా తీసుకుంటానని, సంబంధిత శాఖ మంత్రివర్యులతో మాట్లాడుతానని చెప్పటం జరిగింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com