ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌కు లేఖ రాసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 03:55 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్‌ నజీర్‌ అపాయింట్‌మెంట్ కోరారు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల దాడి, నామఫలకం విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్‌ నజీర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్రంలో నిరాటంకంగా దాడులు, విధ్వంసాల పర్వం కొనసాగుతోందని, తాజాగా ఏకంగా విజయవాడలో అంబేడ్కర్‌ సామాజిక మహాశిల్పంపైనే దాడి చేసి, విధ్వంసానికి ప్రయత్నించారని, ఈ ఘటనపై పూర్తి వివరాలతో తన దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com