ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 05:42 PM

గుడివాడ వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు - టీడీపీ నేతలు, పార్టీ ఆఫీస్ లపై దాడుల కేసులు వెలికితీత - గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు వైసీపీ బెదిరింపులు - రంగా వర్ధంతిలో పాల్గొనరాదని ఫోన్లో బెదిరించిన వైసీపీ నేతలు - 2022 డిసెంబరు 25న టీడీపీ ఆఫీస్ లో ఉన్న రావి, ఇతరనేతలపై కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులు - ఘటనలో వైసీపీ నేతలకు కొమ్ముకాసిన అప్పటి సీఐగోవిందరాజులు - వీడియో ఫుటేజ్ సేకరించిన పోలీసులు .దాడుల్లో పాల్గొన్న వైసీపీ నేతలు మెరుగుమాల కాళీ, ఇతరనేతలు - 22 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు - 149, 143, 144, 146, 188, 427, 506 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు - గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ - 2022, జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ - కమిటీపై దాడులు జరిపిన వైసీపీ నేతలు - కార్లు, ఫర్నిచర్ ధ్వంసం ఘటనల్లో చర్యలు తీసుకోని అప్పటి పోలీసులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com