ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్ర కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 02:08 PM

పట్ర కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని శనివారం బండారి శ్రావణి శ్రీకి పట్ర కులస్తుల నాయకులు హనుమంతరాయుడు, ఆంజనేయులు, కోశాధికారి మల్లికార్జునలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర చట్టసభలలో పట్ర కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ కోసం పోరాడాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఋషి, కులసంఘాల పెద్దలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com