ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 నుంచి ప్రజా ఆరోగ్యంపై అవగాహన సదస్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 12:20 PM

అల్లూరు మండలంలోని అన్ని పంచాయితీల్లో ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రజా ఆరోగ్యంపై అవగాహన సదస్సు, సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12 న బీరంగుంట, నార్త్ ఆములూరు, బట్రకాగుళ్లు, 13న ఇందుపూరు, పురిని, ఈస్ట్ గోగులపల్లి, 14న వెస్ట్ గోగులపల్లి, గ్రద్ద గుంట, వెలిచెర్ల, 16న ఇసుకపల్లిలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com