ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన తహసీల్దార్ సాకే బ్రహ్మయ్యని కలిసిన ఎర్రిస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 02:17 PM

శింగనమల మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన సాకే బ్రహ్మయ్య ని గురువారం టిడిపి జిల్లా ఎస్సీ సెల్ నాయకులు మొండిపోగుల ఎర్రి స్వామి, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజి, శ్రీనాథ్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ సాకే బ్రహ్మయ్యకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. శింగనమల మండల పరిధిలోని బడుగు, బలహీన వర్గాల వారు వారి పని తొందరగా అయ్యేలా చూడాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com