కార్గిల్ విజయ్ దివస్ ను శుక్రవారం రాయచోటిలో నిర్వహించారు. బిజెపి జిల్లా అధికార ప్రతినిధి స్వగృహం నందు డాక్టర్ పాలగిరి శ్రీనివాస్ కుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పిలుపుమేరకు ఎందరో సైనికుల త్యాగ ఫలితంగా కార్గిల్ దివాస్ దినోత్సవం సైనికులను స్మరించుకోవడం బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.