ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన సంక్షేమశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన యం. ఫిరంగి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 02:19 PM

ఆముదాలవలస మండలం కోర్లకోట, చీమలవలస, నెల్లిపర్తి, కట్యాచార్యులపేట గ్రామాలలో పంట క్షేత్రాలను శనివారం సందర్శించినట్లు ఎంఏఓ మెట్ట మోహన్ రావు తెలిపారు. వరి నారు మడిలో 5 సెంటలకు ఒక కేజీ యూరియా+1 కేజీ పొటాష్ లేదా మల్టీ కే5 ఒక లీటర్ నీటిలో 100గ్రాములు కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వరి ఏద పొలాల్లో ఏకరకు మొదటి విడత ఎరువులను అనగా(50కేజీ డిఎపి + 15కేజి యూరియా+15ఎమ్ఓపి ఒక ఎకరాకు) వేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com