ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు బుచ్చిరెడ్డిపాలెంలో విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 11:28 AM

బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగళ్లు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ నందు శనివారం ఉదయం పది గంటల ముఫ్పై నిమిషాలకు స్టూడెంట్స్ కు బ్యాగ్ లు, యూనిఫామ్, బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరవుతారని టిడిపి నేత హరికృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com