ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం నిర్వహించనున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 01:04 PM

ఈనెల 20వ తేదీన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న వైయ‌స్ఆర్ సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తాడేప‌ల్లిలోని వైయ‌స్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎంపీలకు సమాచారం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com