ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి సమస్యలపై ఫిట్టర్లతో చైర్ పర్సన్ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 01:35 PM

రాయదుర్గం మునిసిపల్ చైర్ పర్సన్ పొరాళ్ళు శిల్ప మునిసిపల్ ఫిట్టర్లు మరియు వాటర్ లైన్ మాన్లతో గురువారం సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఏర్పడుతున్న నీటి సమస్యల గురించి తెలుసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని తెలియజేశారు. వార్డులలో మోటర్లు రిపేరీ ఉన్న వాటిని తొందరగా మరమ్మత్తులు చేయించాలని, అదనపు ట్యాంకర్లతో వార్డులలో నీటి సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజలు నీరు పొదుపుగా వాడుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com