ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అసత్య ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా’

national |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:50 PM

తనకు అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రామోజీరావునే ఎదుర్కొన్న వాడినని, ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లనూ బుద్ధి చెబుతానని హెచ్చరించారు. పరువు నష్టం దావా వేయడంతో పాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. ఓ వర్గం మీడియా దుష్ప్రచారాలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com