ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిందితులను ఎన్ కౌంటర్ చేయాలి: వాల్మీకి సంఘం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:04 PM

ముచ్చు మర్రి గ్రామానికి చెందిన వాల్మీకి మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపిన నిందితులను వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని వాల్మీకి సంఘం నాయకుల ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన పగిడ్యాల గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం చేసి, కుటుంబoలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com