ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరు-చెన్నై గ్రీన్‌ఫీల్డ్ హైవే.. కేవలం 5గంటల్లోనే!

national |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 12:22 PM

బెంగళూరు-చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధమైంది. ఈ రహదారి నిర్మాణంతో బెంగళూరు నుంచి చెన్నైకు కేవలం 5గంటల్లో చేరుకోవచ్చు. రూ.17,930 కోట్లతో 4 మార్గాల ఈ హైవేను కేంద్ర భూఉపరితల రవాణాశాఖ నిర్మించింది. ఈ ఏడాది ఆఖరులో రహదారి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని హైవే ప్రాధికారిక అధికారులు తెలిపారు. 263కి.మీ. రహదారి కర్ణాటక సరిహద్దు వరకు 110కి.మీ. ఉండగా, మిగతా రహదారి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రవేశించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com