ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు అభినందనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2024, 03:04 PM

టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం అయిన పటేల్ రమేష్ రెడ్డిని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, ఎం. ఎస్ విద్యా సంస్థల సీఈ వో ఎస్ ఎస్ రావులు గురువారం సూర్యాపేటలో ఘనంగా అభినందించారు. రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసి పదవికి వన్నె తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముకుందాపురం కాంగ్రెస్ నాయకులు శ్రీపాల్ రెడ్డి, ఉపేందర్, బారి వెంకన్న పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com