ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభలో మోదీ సెటైర్లు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 01:57 PM

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కొందరు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలను విమర్శించారు. రిమోట్ ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కు అలవాటని విమర్శించారు. కాంగ్రెస్ ఆటో మోడ్ ప్రభుత్వాన్ని కోరుకుంటోందని.. ప్రజాప్రభుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. ప్రజల తీర్పును కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారని.. ఓడిపోయిన వ్యక్తులు తాము గెలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com