ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రహదారి నిర్మాణానికి భూమి పూజాలో పాల్గొనున్న ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 03:26 PM

ఉప్పలపాడు నుండి ముటుకూరు వరకు ఉన్న 17. 6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ. 4 కోట్లు నిధులు మంజూరైనట్లు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం తెలిపారు. రహదారి నిర్మాణానికి సంబంధించిన పనులను వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో సోమవారం ఉదయం 9 గంటలకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com