ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్‌ ని కలిసిన ఉద్యోగుల సంఘాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 01:14 PM

ఉద్యోగుల సమస్యలను పరిష్క రిస్తానని కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌, ఏపీజేఏసీ చైర్మన్‌ వెంగల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు నూతన కలెక్టర్‌ రంజిత్‌బాషాను మర్యాదపూర్వకం గా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో జిలా కార్యదర్శి వి. జవహర్‌, కర్నూలు నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, నగర కార్యదర్శి ఎం. రామక్రిష్ణ, రాష్ట్ర టైపిస్టు స్టెనోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శంకర్‌ నాయక్‌ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, మెడికల్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ ఈశ్వరయ్య, వ్యవసాయ శాఖ ఉద్యో గుల సర్వీసు సంఘం జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్‌, వెటర్నరీ లైవ్‌స్టాక్‌ అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఉన్నారు. అలాగే కలెక్టర్‌కు ఎస్పీ కృష్ణకాంత్‌, జేసీ మౌర్య కలిసి పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com