ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మంత్రి స్వామి పర్యటన వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 02:19 PM

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటన వివరాలను మంత్రి వ్యక్తిగత సలహాదారు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 9. 30 - 11. 00 గంటల వరకు ఒంగోలులోని జిల్లా కలెక్టరు కార్యాలయములో స్పందన హాల్ నందు కేంద్ర కరువు బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com