ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిర్చి యార్డులో 39, 659 బస్తాల మిర్చి విక్రయం

business |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 04:46 PM

గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 39, 445 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 39, 659 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ 334, నెంబర్ 5, 273, 341, 4884, సూపర్ 10, రకాల మిర్చి సగటు ధర రూ. 8, 000 నుంచి రూ. 18, 000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ. 8, 000 నుంచి 19, 700 వరకు లభించిందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com