ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనంలోకి జగన్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 11:30 AM

వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో జగన్ తన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది. రెండు లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక..జగన్ వచ్చే వారం జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com