ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో నర్సుల కొరత

national |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 01:48 PM

విదేశాలకు నర్సులు వలస వెళ్తుండటంతో భారత్‌లో వారి సంఖ్య తగ్గిపోతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నమోదు చేసుకున్న నర్సింగ్ సిబ్బంది సంఖ్య 33 లక్షలుగా కాగా.. 140 కోట్ల ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఈ సంఖ్య సరిపోదని చెబుతున్నారు. 1000 మంది జనాభాకు 1.96శాతం(దాదాపు 20 మంది) నర్సులు అవసరమని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. కానీ భారత్‌లో ఈ జనాభాకు ముగ్గురు నర్సులు మాత్రమే ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com