బుట్టాయిగూడెం మండలం కొమ్ముగూడెం పంచాయతీలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు