ట్రెండింగ్
Epaper    English    தமிழ்

210 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 09:34 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేశారు. చెన్నై బ్యాటర్లు అజింక్య రహానే 1, రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులు, డారిల్ మిచెల్ 11, రవీంద్ర జడేజా 16, శివం దూబే 66, ఎంఎస్ ధోని 4 పరుగులు చేసారు. లక్నో బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మొహిసిన్ ఖాన్, యాశ్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు.  


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com