స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 560 పాయింట్లు లాభపడి 73,649 వద్ద ముగిసింది. నిఫ్టీ 189 పాయింట్లు పెరిగి 22,336 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : ఎల్ అండ్ టీ (2.67%), యాక్సిస్ బ్యాంక్ (2.38%), బజాజ్ ఫైనాన్స్ (2.36%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.09%), విప్రో (2.01%).
టాప్ లూజర్స్ : ఎన్టీపీసీ (-2.24%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.24%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.17%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.46%), టాటా స్టీల్ (-0.15%).