ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన వధూవరులను ఆశీర్వదించిన: మాజీ మంత్రి పల్లె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 03:37 PM

సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం రాచువారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రామంజి కుమార్తె గాయత్రి వివాహం ఆదివారం బీడుపల్లి మరువ ఆంజనేయ స్వామి గుడిలో జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అనంతరం సాయి అరమం నందు గిరిధర్ కుమార్తె దీక్షిత వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com