గాలివీడు మండల కేంద్రంలో ని అరవీటివాండ్ల పల్లె రోడ్డు చిలకలూరిపేట వీధిలో వున్న వాలంటీర్ విక్రమ్ భార్య గ్రామ పంచాయితీ వార్డు నెంబర్ వేముల నాగరాణి, పిల్లలు నవ్యశ్రి, దినేష్, జాహ్నవి లతో కలిసి గండి మడుగు లో శుక్రవారం అర్ధరాత్రి దూకి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం లక్కిరెడ్డి పల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.