ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22న పర్చూరులో ఏలూరి నామినేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 03:29 PM

పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఈనెల 22వ తారీఖున పర్చూరు ఆర్. ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపారు. క్యాంపు శుక్రవారం కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో ఆర్. ఓ కార్యాలయానికి చేరుకుంటారని, ఈ కార్యక్రమానికి కూటమి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 2014, 2019 ఎన్నికల్లో పర్చూరు నుండి ఏలూరి గెలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com