ట్రెండింగ్
Epaper    English    தமிழ்

25న గురుకుల ప్రవేశపరీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 10:13 AM

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024. 25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి ఏప్రిల్ 25న పరీక్ష జరగనుందని కన్వీనర్ పెతకంశెట్టి గురువారం. ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5, 6, 7, 8 తరగతుల వారికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ, ఇంటర్, డిగ్రీకి సంబంధించి మధ్యాహ్నం 2. 30 నుంచి సాయంత్రం 5గంటల వరకూ కడప నగరంలో కేటాయించిన కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com