ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌...భారత్‌కు తొమ్మిది పతకాలు

sports |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 09:14 PM

కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు విజేతగా నిలిచారు. మొత్తం 9 పతకాలు సాధించారు. ఇందులో నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 30 మంది భారత రెజ్లర్లు పాల్గొన్నారు. మొత్తం 9 పతకాలతో భారత్ పతకాల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. జపాన్ 19 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఈ టోర్నీలో భారత్‌ ఒక బంగారు పతకం సహా 14 పతకాలు సాధించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com