ట్రెండింగ్
Epaper    English    தமிழ்

137 పరుగులు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 09:34 PM

ఐపీఎల్ లో భాగంగా  నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ 34, నరైన్ 27, రఘువంశీ 24 పరుగులతో రాణించారు. రవీంద్ర జడేజా, దేశ్‌పాండే చెరో 3 వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ 2, తీక్షణ ఒక వికెట్ తీసుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com