ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో అసత్య ప్రచారానికి కొత్త వెబ్‌సైట్‌తో చెక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 10:33 AM

లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ ‘మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్‌సింగ్ సంధు ప్రారంభించారు. అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకొని.. ఎన్నికల సమయంలో ప్రజలకు ధ్రువీకరించిన కచ్చితమైన సమాచారం అందించే దిశగా దీనిని రూపొందించినట్లు ఈసీ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com