ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై జట్టుపై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 11:05 PM

ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్  విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తరువాత 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 15.3 ఓవర్లలో4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.  గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు  యశస్వి జైస్వాల్ 10 పరుగులు, జోస్ బట్లర్ 13, సంజు శాంసన్ 12, రియాన్ పరాగ్ 54 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 16, శుభమ్ దూబే 8 పరుగులు చేసారు. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com