ట్రెండింగ్
Epaper    English    தமிழ்

125 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 09:52 PM

ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య 34 పరుగులు, తిలక్ వర్మ 32 పరుగుల, డేవిడ్ 17, కిషన్ 16 పరుగులుచేసారు. టాపార్డర్ రోహిత్ శర్మ, నామన్ దిర్, బ్రెవిస్ ముగ్గురూ డకౌట్ అయ్యారు. చాహల్ 3, బౌల్ట్ 3, బర్గర్ 2, ఆవేశ్ ఒక వికెట్ తీసుకున్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com