ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ ఫ్రైడే ప్రార్ధనా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రజిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 08:27 PM

గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్లో ఉన్న నార్త్ ప్యారీస్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని నిర్వహించిన ప్రార్ధనా కార్యక్రమంలో మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటించి, ప్రపంచాన్ని ప్రేమామయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, సంఘస్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com