ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్‌రైజర్స్ విధ్వంసం...ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ 277

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 09:35 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్క్ 11 పరుగులు, ట్రావిస్ హెడ్డు 62 పరుగులు, అభిషేక్ శర్మక్ 63 పరుగులు, ఐడెన్ మార్క్రామ్ 42, హెన్రిచ్ క్లాసెన్ 80 పరుగులు చేసారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com