ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 12:43 PM

తర్లుపాడు మండల సమీపంలోని తర్లుపాడు - కంభం వెళ్లే రైల్వే ట్రాక్ పై గూడ్స్ రైలు ఢీకొని ప్రమాదవశాత్తు వ్యక్తి మరణించారు. మంగళవారం సాయంత్రం సుమారు 7: 30 సమయంలో గుండ్లకమ్మ బ్రిడ్జికి - మీటమినపల్లి వెళ్లే రైల్వే గేట్ పరిధిలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ గుర్తు తెలియని వ్యక్తి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉండవచ్చునని ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే మార్కాపురం రైల్వే పోలీసులకు వివరాలు తెలియజేయగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com