ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 08:33 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361 పాయింట్లు నష్టపోయి 72,470 వద్ద ముగిసింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 22,004 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (2.18%), ఎల్ అండ్ టీ (1.38%), ఎన్టీపీసీ (1.32%), యాక్సిస్ బ్యాంక్ (0.81%), టాటా మోటార్స్ (0.66%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.07%), భారతీ ఎయిర్‌టెల్ (-1.99%), విప్రో (-1.50%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-1.11%), కోటక్ బ్యాంక్ (-1.11%).







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com