ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 10:06 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.34 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, HCL టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, TCS, విప్రో, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, విప్రో షేర్లు లాభాల్లో.. మారుతీ, టైటాన్‌, ఎన్‌టీపీపీ, రిలయన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com