ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయన బ్రెజిల్ ఎందుకు వెళ్ళాడో చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 12:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విశాఖ డ్రగ్స్ పట్టివేతకి సంభందించి టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ సరఫరా వెనుక వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం అయన బ్రెజిల్ ఎందుకు వెళ్ళాడో చెప్పాలని, అలానే బ్రెజిల్ నుండి కొందమంది ప్రకాశంలో ఆయనని కలవడానికి ఎందుకు వచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో ప్రస్తుతం విశాఖపట్నానికి వైసీపీ ఇంచార్జి గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరించడం కూడా ఇందులో భాగమే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com