గుంటూరు కారం ఘాటు పెమ్మసానికి చూపిస్తానని గుంటూరు లోక్ సభ వైసిపి అభ్యర్ధి కిలారి రోశయ్య హెచ్చరించారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్న తుపాకీ కల్చర్ ను గుంటూరు జిల్లాలో అమలు చేయాలని టిడిపి గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు లోక్ సభ పరిధిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకి కృషి చేస్తానని ఆయన చెప్పారు.