ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 02:57 PM

పెనుకొండ నగర పంచాయతీలోని వార్డుల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద కమిషనర్ వంశీకృష్ణ భార్గవకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు రమేష్ మాట్లాడుతూ పలు వార్డులలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికి స్పందించిన కమిషనర్ భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com