ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవిలో కర్బూజా పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2024, 11:11 AM

వేసవిలో కర్బూజా పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. కర్బూజ పండ్లు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా వేసవితాపాన్ని తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దీనిలోని ఫైబర్.. మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలు, అలసట, రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కర్బూజాలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గించేందుకు ఈ పండు సహాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com