ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరేష్ కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2024, 12:59 PM

చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు హరిజన అమరేష్ గత 7 నెలల క్రింద ప్రమదాంశాస్థు బైక్ ఆక్సిడెంట్ లో మరణించాడు. ఈయన జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పొందడం వల్ల జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో గురువారం అమరేష్ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com