ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖర్గే నియోజకవర్గం నుంచి ప్రచారానికి ప్రధాని శ్రీకారం

national |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2024, 12:33 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కర్ణాటక నుంచి ప్రారంభించనున్నారు. ఈ నెల 16వ తేదీన మల్లికార్జున్ ఖర్గే గతంలో ప్రాతినిధ్యం వహించిన కాలబురగి నుంచి క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ మేరకు బీజేపీ కర్ణాటక జనరల్ సెక్రటరీ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాలబురగి జిల్లా నివాసి. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన గెలిచారు. కానీ, గత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com