ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం నుంచి 24న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2024, 12:33 PM

ధర్మవరం నుంచి ఈనెల 24న అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామని ఆర్టీసీ డీఎం వెంకట సత్యనారాయణ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఉదయం 6 గంటలకు ధర్మవరం నుంచి బస్సు బయలుదేరుతుందని రానుపోను చార్జీ రూ. 1400గా నిర్ణయించామన్నారు. అరుణాచలం గిరిప్రదక్షిణ, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం భక్తులు చేసుకోవచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com