ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అయోధ్యకు స్పెషల్ ట్రైన్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 11:29 AM

తెలంగాణలోని కాజీపేట జంక్షన్ నుంచి నేడు అయోధ్యకు ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్ నుంచి సాయంత్రం 6.20 గంటలకు ఈ రైలు అయోధ్యకు బయలుదేరుతుందని చెప్పారు.
రామమందిరం సందర్శన కోసం ఈ రైలుకు ముందే రిజర్వేషన్ బుకింగ్ చేసుకున్న వారు మాత్రమే ప్రయాణం చేస్తారని, కాజీపేట జంక్షన్‌‌లోని టికెట్ బుకింగ్ కౌంటర్లో ఈ రైలుకు టికెట్ ఇవ్వరని వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com